Sunday, July 10, 2011

అదన్నమాట! - జూలై 3-9

రాష్ట్రం లో మళ్ళి అనిశ్చితి మొదలు అయ్యింది. వంద మంది ఎమ్యెల్యేలు రాజీనామాలు చేసారు. ఇందులో పన్నెండు మంది మంత్రులు కూడా ఉన్నారు. ఊహించినట్టే, కాంగ్రెస్స్ హై కమాండ్ పెద్దగా స్పందించలేదు. పన్నెండు మంది మాత్రులు రాజీనామాలు ఇచ్చినా పెద్దగా రాష్ట్రం కి వచ్చే నష్టం ఏమి లేదు అని కొంత మంది పెద్దలు సెలవు ఇచ్చారు కూడా. వంద మంది ఎమ్యెల్యేలు తప్పుకున్నా సరే, ఎటువంటి సమస్య లేదు అంట.

పాలన మళ్ళి స్తంభించింది. కాని ప్రబుత్వ పెద్దల మాటలు వింటే, అసలు ఎటు వంటి సమస్య లేదు అనే అనిపిస్తది. ఎట్టకేలకు పిచ్చోళ్ళు అయ్యేది ప్రజలే కదా అండి మరి!

0 comments:

Post a Comment