Sunday, March 4, 2012

అదన్నమాట! ఫిబ్రవరి 26-మార్చి 3

హమయ్య! ఎట్టకేలకు స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అండి! ప్రబుత్వానికి వ్యతిరేకంగా వోట్ వేసిన 16 మంది ఎంఎల్యే లను స్పీకర్ గారు సస్పండ్ చేసారు. మరొక ఎమఎయే , శోభ నాగి రెడ్డి గారి రాజీనామా ని ఆమోదించారు. దీనితో రాష్ట్రం ఉప ఎన్నికల జోరు కి సన్నద్ధం అవుతుంది. ఈ నెల లో ఏడు స్థానాలకి ఉప ఎన్నికలు , మే చివరికి పదిహేడు స్థానాలు. నా అంచనా ప్రకారం కాంగ్రెస్స్ ఓటమి తధ్యం. తెలుగు దేశం, వైఎసార్ కాంగ్రెస్స్ పార్టీల మధ్య పోటి. ఎవరు ఎన్ని గెలుస్తారు అని మాత్రం ఇప్పుడే చెప్పలేము. దాని కోసం వేచి చూడాల్సిందే! అదన్నమాట! 

0 comments:

Post a Comment